ఇండోర్ - మక్సి ప్యాసింజర్

ఇండోర్ - మక్సి ప్యాసింజర్‌ భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన ఇండోర్ నగరంలోని ఇండోర్ జంక్షన్ బి.జి. రైల్వే స్టేషను నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మక్సి జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఈ రైలు నడుస్తుంటుంది. [1]

ఇండోర్ - మక్సి ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
స్థానికతమధ్య ప్రదేశ్
తొలి సేవ1999
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే
మార్గం
మొదలుఇండోర్ జంక్షన్
ఆగే స్టేషనులు5
గమ్యంమక్సి జంక్షన్
ప్రయాణ దూరం81 km (50 mi)
సగటు ప్రయాణ సమయం1.4 గం.
రైలు నడిచే విధంప్రతిరోజూ
రైలు సంఖ్య(లు)59379DN / 59380UP
సదుపాయాలు
శ్రేణులుచైర్ కార్లు సాధారణం
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలులేదు
సాంకేతికత
వేగం40 km/h (25 mph) విరామములతో సగటు వేగం

రాక, నిష్క్రమణ మార్చు

  • రైలు నెంబరు 59379 ఇండోర్ నుండి ప్రతిరోజూ 05:45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 07:30 గంటలకు మక్సి చేరుకుంటుంది.
  • రైలు నెంబరు. 59380 మక్సి నుండి రోజువారీ 10:15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 12:00 గంటలకు ఇండోర్ చేరుకుంటుంది.

మార్గం, హల్ట్స్ మార్చు

రైలు దేవాస్ జంక్షన్ ద్వారా వెళుతుంది. రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

కోచ్ మిశ్రమం మార్చు

ఈ రైలు 12 చైర్ కార్ బోగీలు ఉన్నాయి.

సగటు వేగం, ఫ్రీక్వెన్సీ మార్చు

రైలు విరామములతో సగటు వేగం 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రైలు రోజువారీగా నడుస్తుంది.

లోకో లింకు మార్చు

ఈ రైలు రత్లాం ఆర్‌టిఎం డబ్ల్యుడిఎం-3 డీజిల్ ఇంజన్ ద్వారా నడుపబడుతోంది.

రేక్ నిర్వహణ, భాగస్వామ్యం మార్చు

ఈ రైలు ఇండోర్ కోచింగ్ డిపో చేత నిర్వహించబడుతుంది. ఈ రైలు బోగీలు ఇండోర్ - చింద్వారా పంచవ్యాలీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక మార్గంలో ఉపయోగిస్తూ, రెండవ రైలు బోగీలు రెండవ మార్గంలో వాడబడుతాయి.

మూలాలు మార్చు