ఈవేళ ఇది సాయంకాల తెలుగు దినపత్రిక. రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా గల ఈ పత్రిక ఉమ్మడి శ్రీకాకుళం నుండి గుంటూరు జిల్లా వరకు వివిధ కేంద్రాలలో ప్రచురితమవుతుంది. దీనికి ప్రధాన సంపాదకుడు తురాల శ్రీనివాస్ యాదవ్.[1]

ఈవేళ
రకంతెలుగు దినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
వ్యవస్థాపకులుతురాల శ్రీనివాస్ యాదవ్
ప్రధాన సంపాదకులుతురాల శ్రీనివాస్ యాదవ్
స్థాపించినది2009-07-02
భాషతెలుగు
కేంద్రంరాజమహేంద్రవరం
నగరంరాజమహేంద్రవరం
RNIAPTEL/2010/36424
జాలస్థలిhttps://www.eevela.com/

చరిత్ర మార్చు

ఈ పత్రిక 2009, జులై 02 నాడు ఆవిర్భవించి అప్పటి నుండి నిరాటంకంగా వెలువాడుతూనే ఉంది. ఇది చిన్న పత్రికల జాబితాలోకి వస్తుంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈవేళ&oldid=4186605" నుండి వెలికితీశారు