ఉదయగిరి గుహలు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

ఉదయగిరి గుహలు మధ్యప్రదేశ్ లోని విదిషాలో ఉన్న 21 రాతి గుహలు. ఇందులో సా.శ 3 నుంచి 5 వ శతాబ్దాలకు చెందిన, హిందూ ప్రధాన దైవాలైన విష్ణువు, శివుడి విగ్రహాలు ఉన్నాయి. ఇవి అత్యంత పురాతన కాలం నుండి నిలిచిఉన్న హిందూ దేవాలయాలు, ప్రతిమాశాస్త్రాలకు నిలయాలు.[1][2][3]

ఉదయగిరి గుహలు
Udayagiri, Cave 5, general view
ఉదయగిరి 5 వ గుహ, విష్ణువు వరాహావతారం చిత్రణ
మతం
అనుబంధంహిందూమతం, జైనమతం
జిల్లావిదీషా జిల్లా
దైవంవరాహ, విష్ణువు, పార్శ్వనాథుడు, ఇతరత్రా
ప్రదేశం
ప్రదేశంఉదయగిరి, విదీషా
రాష్ట్రంమధ్యప్రదేశ్
దేశంభారతదేశం
ఉదయగిరి గుహలు is located in India
ఉదయగిరి గుహలు
Shown within India
ఉదయగిరి గుహలు is located in Madhya Pradesh
ఉదయగిరి గుహలు
ఉదయగిరి గుహలు (Madhya Pradesh)
భౌగోళిక అంశాలు23°32′11.0″N 77°46′20″E / 23.536389°N 77.77222°E / 23.536389; 77.77222
వాస్తుశాస్త్రం.
శైలిగుప్తుల కాలం
పూర్తైనదిc. 250-410 CE[ఆధారం చూపాలి]

మూలాలు

మార్చు
  1. Upinder Singh (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Pearson. p. 533. ISBN 978-81-317-1120-0.
  2. Fred Kleiner (2012), Gardner’s Art through the Ages: A Global History, Cengage, ISBN 978-0495915423, page 434
  3. Margaret Prosser Allen (1992), Ornament in Indian Architecture, University of Delaware Press, ISBN 978-0874133998, pages 128-129