ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏ తీరుగ నను దయ చూచెదవో ఒక ప్రఖ్యాతిచెందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన భద్రాచల రామదాసు రచించాడు.

ఈ కీర్తనను మాయామాళవగౌళ జన్యమైన నాదనామక్రియ రాగం, ఆదితాళంలో గానం చేస్తారు.

కీర్తన మార్చు

భారతీయ సంస్కృతి మార్చు

మూలాలు మార్చు