కిల్లి కృపారాణి

డాక్టర్ కిల్లి కృపారాణి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.

కిల్లి కృపారాణి
కిల్లి కృపారాణి


భారత పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
2009- 2014
ముందు కింజరాపు ఎర్రంనాయుడు
తరువాత కింజరాపు రామ్మోహన నాయుడు
నియోజకవర్గం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1979-11-19) 1979 నవంబరు 19 (వయసు 44)
శ్రీకాకుళం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి డాక్టర్ కిల్లి రామ్మోహనరావు
సంతానం ఇద్దరు
నివాసం టెక్కలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మతం కాళింగ, హిందూ
వెబ్‌సైటు kruparani.killi@sansad.nic.in

బాల్యము , విద్యాభ్యాసము మార్చు

శ్రీకాకుళంలో 1965 నవంబరు 19 న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించింది. విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం. బి. బి. ఎస్ పూర్తిచేసింది.

రాజకీయ ప్రస్థానం మార్చు

2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయింది. కానీ 2009 ఎన్నికలలో నాలుగుసార్లు ఎ.పీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచింది.[1]

వ్యక్తిగత జీవితము మార్చు

ఈవిడ వివాహము డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావుతో 1985 జూన్ 12 న జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.

సందర్శించిన దేశాలు మార్చు

ఈమె బ్రిటన్, అమెరికా, వంటి దేశాలలో పర్యటించింది. ఆయా దేశాలలో భారత ప్రభుత్వం తరుపున అనేక సమావేశాలలో పాల్గొన్నది.

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-29. Retrieved 2013-03-19.