క్రిషక్ బానువా పంచాయతీ

అస్సాంలోని రాజకీయ సంస్థ

క్రిషక్ బనువా పంచాయితీ (అస్సాం రైతు, లేబర్ పార్టీ) అనేది అస్సాంలోని రాజకీయ సంస్థ. ఇది అస్సాంలో రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు బహిరంగ మాస్ ఫ్రంట్‌గా పనిచేసింది. ఇది 1940, మే 2న గౌహతిలో జరిగిన సమావేశంలో స్థాపించబడింది.[1]

క్రిషక్ బానువా పంచాయతీ
స్థాపన తేదీ1940, మే 2
ప్రధాన కార్యాలయంఅసోం

బిష్ణు ప్రసాద్ రాభా, ఖగెన్ బార్బరువా క్రిషక్ బానువా పంచాయతీ ప్రముఖ నాయకులుగా ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. Sen Gupta, Susmita. Radical Politics in Meghalaya: Problems and Prospects. Delhi: Kalpaz Publications, 2009. p. 31