క్రోధి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
క్రీ.శ. 1904-1905, 1964-1965లో వచ్చిన తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు.
సంఘటనలుసవరించు
జననాలుసవరించు
- 1905 శ్రావణ శుద్ధ విదియ: శిరశినగల్ కృష్ణమాచార్యులు - శతావధాని, సంస్కృతాంధ్ర కవి.(మ.1992)[1]
మరణాలుసవరించు
- 1904 : కార్తీక బహుళ సప్తమి : తూము రామదాసు ప్రముఖ తెలుగు కవి.
పండుగలు , జాతీయ దినాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 241.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |