గిరీష్ దత్తాత్రయ్ మహాజన్ (జననం 1960 మే 17) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జామునేర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఉన్నత గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1]

గిరీష్ మహాజన్
గిరీష్ మహాజన్


గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 ఆగష్టు 2022
ముందు హసన్ ముష్రిఫ్

వైద్య విద్య
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు అమిత్ దేశముఖ్
పదవీ కాలం
10 జులై 2016 – 8 నవంబర్ 2019
ముందు వినోద్ తావదే
తరువాత అమిత్ దేశముఖ్

జల వనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
5 డిసెంబర్ 2014 – 8 నవంబర్ 2019
ముందు సునీల్ తత్కారే
తరువాత జయంత్ పాటిల్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1995
ముందు దత్తాత్రయ్ మహాజన్
నియోజకవర్గం జాంనేర్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-17) 1960 మే 17 (వయసు 63)
జామునేర్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సాధనా మహాజన్

మూలాలు మార్చు

  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.