గురుబరి మెహెర్

భారతీయ స్వాతంత్ర ఉద్యమకారుడు

గురుబరి మెహెర్ ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు. ఈమె స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రజా మండల ఉద్యమంలో పాల్గొంది. ఈమె గురించి ప్రజలకు ప్రజా మండల ఉద్యమం గురించి తప్ప మిగతా విషయాలు చాలా తక్కువ తెలుసు.

గురుబరి మెహెర్
మరణం28 జనవరి 1947[1]
జాతీయతభారతీయురాలు
వృత్తిస్వాతంత్ర్య సమారయోధురాలు

స్వాతంత్ర్యోద్యమంలో మెహెర్ పాత్ర మార్చు

ఈమె 1947 జనవరి 28 న, భారతదేశం స్వతంత్రం పొందడానికి కొన్ని నెలల ముందు, అప్పటి సోనేపూర్ రాష్ట్ర ప్రభుత్వం బినికా తీవ్రవాద పాలనను విడనాడటానికి పోరాడింది. గురుబరి మెహర్ నేతృత్వంలో దాదాపు 20,000 మంది స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపించారు. ఆ సమయంలో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆ తర్వాత ఉద్యమ మహిళా నాయకురాలు గురుబరి మెహెర్ ను బ్రిటిష్ పోలీసులు కాల్చి చంపారు.

ఆధారం మార్చు

సంబల్‌పూర్ నుండి 'సోనేపూర్ ప్రజలకు విజయం' అనే శీర్షికతో ప్రచురించబడిన ఒక వార్త ఆమె స్వాతంత్ర్యోద్యమ సహకారానికి ఏకైక సాక్షిగా మిగిలిపోయింది. [2]

మూలాలు మార్చు

  1. D. P. Mishra (1998). People's Revolt in Orissa: A Study of Talcher. Atlantic Publishers & Dist. pp. 48–. ISBN 978-81-7156-739-3.
  2. https://web.archive.org/web/20121105054222/http://articles.timesofindia.indiatimes.com/2011-04-15/bhubaneswar/29421084_1_freedom-fighters-freedom-struggle-woman-leader