చర్చ:కిళాంబి రామానుజాచార్యులు
తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
కిళాంబి రామానుజాచార్యులు పేరుతో మరొక వ్యవహారిక భాషా వాది ఉన్నట్లు తోస్తున్నది. ఇతను 1853-1928 మధ్యకాలంలో జీవించాడు. ఇతను బహుశా చిత్రకవి ఆత్రేయకు తాతగారు కావచ్చును. --స్వరలాసిక (చర్చ) 10:58, 16 జూలై 2021 (UTC)