ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్,టీడీపీ, టీఆర్ఎస్ల అస్త్రమిది
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. మతమార్పిడులను ప్రోత్సహించినట్లవుతుంది
పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి దేశంలోకి వలసలు పెరుగుతాయి
పాక్, బంగ్లాలతో పోలిస్తే మనదేశంలోనే ముస్లింలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. రాజకీయాలు, క్రికెట్, సినిమా ఇలా అన్ని రంగాల్లోనూ ముస్లింలు ప్రముఖంగా ఉన్నారు.