చినబాలు పర్శరాములు
చినబాలు పర్శరాములు ( జననం: జూలై 21, 1968 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]
చినబాలు పర్శరాములు | |
---|---|
జననం | చినబాలు పర్శరాములు జూలై 21, 1968 కరీంనగర్ జిల్లా, కొండాపూర్, తెలంగాణ |
నివాస ప్రాంతం | కొండాపూర్ గ్రామం, తెలంగాణ |
వృత్తి | కథా రచయిత |
బాల్యం మార్చు
ఈయన 1968, జూలై 21 న కరీంనగర్ జిల్లాలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు.
కథా సంపటాలు మార్చు
- రేణ
కథలు మార్చు
- కడుపు మంట
- నేనేం చేయాలి?
- బతుకురేవు
- అమీనా
- పట్నం చూపు
- దేవ
- ప్రజాసేవ
- చంద్రకళ
మూలాలు మార్చు
- ↑ చినబాలు పర్శరాములు. "రచయిత: చినబాలు పర్శరాములు". kathanilayam.com. Retrieved 26 February 2018.[permanent dead link]