చివుకుల అప్పయ్యశాస్త్రి

చివుకుల అప్పయ్యశాస్త్రి సంస్కృతాంధ్ర పండితులు, పత్రికా సంపాదకుడు.

అతను సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరణ కోసం పరితపించాడు. అతను దివ్యవాణి అనే ఆధ్యాత్మిక వారపత్రికను నడిపాడు. సంస్కృతం నుండి గర్గ భాగవతాన్ని ఉదాత్తమైన రసవంతమైన శైలిలో తెలుగులోకి అనువదించాడు. శ్రాద్ధ ప్రక్రియ అర్ధవంతమని శాస్త్రీయంగా, తార్కికంగా చాలా చక్కగా నిరూపించాడు.[1]

దీనిపట్ల ప్రజలకు ప్రత్యయాన్ని కలిగించుటకై తీవ్రంగా కృషిచేశాడు. వీరు "వేంకటేశ విన్నపాలు" అను శతకమును రచించాడు.

రచనలు మార్చు

  • శ్రాద్ధములెందుకు బెట్టవలెను? 1939
  • గర్గ భాగవతం
  • వేంకటేశ విన్నపాలు శతకం
  • దర్శన దర్పణం[2]
  • వేంకటేశ్వరవిజ్ఞప్తి 1936[3]
  • షోడశ సంస్కారములు 1945 [4]

మూలాలు మార్చు

  1. "Shraddamu Lendulaku Bettavalenu : Chivukula Appayya Shastri : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-19.
  2. "దర్శన దర్పణము : చివుకుల అప్పయ్యశాస్త్రి : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-19.
  3. "వేంకటేశ్వరవిజ్ఞప్తి : చివుకుల అప్పయ్యశాస్త్రి : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-19.
  4. "షోడశ సంస్కారములు : చివుకుల అప్పయ్యశాస్త్రి : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-19.