చెర్లొయడవల్లి (ఆత్మకూరు)
చెర్లోయడవల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన గ్రామం.[1]
శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్న గ్రామమిది. 1471 సంవత్సరములో కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుచే నిర్మితమైన గొప్ప చెరువు ఉంది.ఈ చెరువు ద్వారా ఎన్నో పొలాలు పండుతున్నాయి.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.