జనరల్ సమాజ్ పార్టీ

పంజాబ్ లోని రాజకీయ పార్టీ

జనరల్ సమాజ్ పార్టీ అనేది పంజాబ్ లోని రాజకీయ పార్టీ. జనరల్ సమాజ్ పార్టీ 2002లో స్థాపించబడింది. జనరల్ సమాజ్ పార్టీ నిశ్చయాత్మక చర్య కోటాలను వ్యతిరేకిస్తుంది.[1]

జనరల్ సమాజ్ పార్టీ
స్థాపన తేదీ2002
ప్రధాన కార్యాలయంపంజాబ్

పార్టీ ప్రధాన కార్యదర్శి టీఎన్ శర్మ. పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌బీర్ సింగ్ సిద్ధూ. పార్టీ అధ్యక్షుడు సురేష్ కుమార్ గోయల్. పార్టీ యువమోర్చా (యూత్ ఫ్రంట్) కన్వీనర్ భూపిందర్ బన్సాల్.

2023 మార్చిలో గురుదాస్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 21 సీట్లలో ఒకదానిని జనరల్ సమాజ్ పార్టీ గెలుచుకుంది.

మూలాలు

మార్చు
  1. "Candidate opposes caste-based quota". The Tribune. India. 14 January 2002. Retrieved 27 June 2018.