జాతీయ రహదారి 716బి

ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య నిర్మించనున్న జాతీయ రహదారి

జాతీయ రహదారి 716 బి (NH716బి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య మ్నిర్మించ తలపెట్టిన 117 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. దీన్ని చిత్తూరు-తాచ్చూరు రహదారి అని కూడా అంటారు. ఈ హైవే భారతమాలలో భాగం. చిత్తూరు సమీపంలోని కినాటంపల్లె వద్ద ప్రారంభమై చెన్నై సమీపంలోని తాచూర్ వద్ద ముగుస్తుంది.[1] దీని నిర్మాణాన్ని 2019 లోనే తలపెట్టినప్పటికీ, భూసేకరణలో జాప్యాల కారణంగా, 2024 మార్చి నాటికి ఇంకా మొదలు కాలేదు.

ప్రగతి

మార్చు
  • 2019 ఫిబ్రవరి: కొన్ని గ్రామాల రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు.[2]
  • 2020 ఆగస్టు: ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి చేయడానికి 2024 మార్చిని లక్ష్యంగా నిర్ణయించారు.[3]
  • 2024 మార్చి: రైతుల నిరసనల కారణంగా నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు

ఇది కూడా చూడండి

మార్చు
  • బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే

మూలాలు

మార్చు
  1. "Coming, yet another greenfield highway from Chennai to Chittoor". The New Indian Express.
  2. "Farmers up in arms against Thatchur-Chittoor expressway project | Chennai News - Times of India". The Times of India.
  3. "23 new expressways and highways coming up in next 5 years | India News - Times of India". The Times of India.