తిరువూరు రెవెన్యూ డివిజను

తిరువూరు రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.ఇది జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలు ఉన్నాయి.జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది. రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం తిరువూరులో ఉంది.[1][2]

తిరువూరు రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
స్థాపన4 ఏప్రిల్ 2022
పరిపాలన విభాగంతిరువూరు
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజన్ పరిధి మండలాలు మార్చు

జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ డివిజన్లో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి.

  1. రెడ్డిగూడెం మండలం
  2. తిరువూరు మండలం
  3. విస్సన్నపేట మండలం
  4. గంపలగూడెం మండలం
  5. ఎ. కొండూరు మండలం

మూలాలు మార్చు

  1. Boda, Tharun (3 April 2022). "Andhra Pradesh: Govt. notifies NTR, Krishna districts". The Hindu. ISSN 0971-751X. Retrieved 5 April 2022.
  2. "13 new districts inaugurated in Andhra Pradesh; Full list here". Deccan Chronicle (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 5 April 2022.