తూర్పు జైంతియా హిల్స్ జిల్లా

మేఘాలయ లోని జిల్లా
(తూర్పు జెంతీ హిల్స్ నుండి దారిమార్పు చెందింది)

తూర్పు జైంతియా హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రంలోని ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం ఖ్లెహ్రియత్. 2012 జూలై 31న జెంతీ హిల్స్ జిల్లా నుండి ఈ జిల్లా రూపుదిద్దబడింది. జిల్లాలో ఖ్లెహ్రియత్, సైపంగ్ అనే 2 కమ్యూనిటీ బ్లాకులు ఉన్నాయి.[1]

తూర్పు జైంతియా హిల్స్ జిల్లా
జైంతియా హిల్స్
మేఘాలయ పటంలో తూర్పు జైంతియా హిల్స్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో తూర్పు జైంతియా హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంఖ్లెహ్రియత్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు3
Area
 • మొత్తం2,126 km2 (821 sq mi)
Population
 (2011)
 • మొత్తం1,22,436
 • Density58/km2 (150/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53%
ప్రధాన రహదార్లు44వ జాతీయ రహదారి
Websiteఅధికారిక జాలస్థలి

భౌగోళిక స్థానము మార్చు

జిల్లా మొత్తం విస్తీర్ణము 2115 కిలోమీటర్లు. జిల్లాకు ఈక్రింది సరిహద్దులు ఉన్నాయి.

విభాగాలు మార్చు

జిల్లాలో మొత్తం రెండు సామాజిక, గ్రామీణ అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. అవి ఖెలిర్‌హియాత్ సి & ఆర్.డి బ్లాక్, సైపుణ్ సి & ఆర్.డి బ్లాక్ [2]

పేరు ప్రధాన

నగరం

జనాభా పటం
ఖెలిర్‌హియాత్ సి & ఆర్.డి బ్లాక్ ఖెలిర్‌హియాత్
 
సైపుణ్ సి & ఆర్.డి బ్లాక్ సైపుణ్
 

జనాభా గణాంకాలు మార్చు

East Jaintia Hills has a population of 1,22,436 residing in 206 villages. [3]

మూలాలు మార్చు

  1. "East Jaintia Hills". Archived from the original on 2013-11-05. Retrieved 2014-05-21.
  2. Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.{{cite map}}: CS1 maint: unrecognized language (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2014-05-21.

వెలుపలి లింకులు మార్చు

వెలుపలి లింకులు మార్చు