ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే భారతదేశంలో పనిచేసిన ఒక రైల్వే కంపెనీ. ఇది 1890 సం.లో ఏర్పడిన గ్యారెంటీడ్ కంపెనీ. ఇది కొంతకాలం ఉనికిలో ఉంది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగాన్ని (వాల్టెయిర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే స్వాధీనం చేసుకుంది. [1] ఈ లైన్ యొక్క ఉత్తర భాగాన్ని 1902 సం.లో బెంగాల్ నాగ్పూర్ రైల్వేతో విలీనం చేశారు.[2]
1893 నుండి 1896 వరకు, విజయవాడ నుండి కటక్ వరకు 1,287 కిమీ (800 మైళ్ళు) తూర్పు తీర రాష్ట్ర రైల్వేను నిర్మించి, ట్రాఫిక్కు తెరిచారు. ఇందులో పూరీకి వెళ్లే మార్గం కూడా ఉంది.[3][4]
చరిత్ర
మార్చుఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[5]కటక్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఉత్తరభాగం, 514 కిమీ (319 మైళ్ళు) పొడవైన పూరీ శాఖ లైన్ సహా 1902 సం.లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే హస్తగతం చేసుకుంది.[6][7]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "East Coast State Railway". fibis. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 2 జనవరి 2013.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 2 జనవరి 2013.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
- ↑ "History". East Coast Railway. Archived from the original on 2011-01-31. Retrieved 2013-01-02.