తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంస్థ.

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) అనేది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదలకు సంబంధించిన విషయాలకోసం ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది.

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ
స్థాపన2015 ఏప్రిల్ 10
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఉర్దూ
శాఖామంత్రికేసీఆర్
చైర్మన్సముద్రాల వేణుగోపాలాచారి
మాతృ సంస్థతెలంగాణ నీటిపారుదల శాఖ

ప్రారంభం మార్చు

నీటిపారుదల అభివృద్ధి సంస్థ 2015 ఏప్రిల్ 10న స్థాపించబడింది.[1]

విధులు మార్చు

తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతో చిన్న, సన్నకారు రైతులు, ఇతర బలహీన వర్గాల మెట్ట ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది.[2]

పరిపాలన మార్చు

ఈ సంస్థ తొలి చైర్మన్‌గా నియమించబడిన ఈద శంకర్‌రెడ్డి 2016 అక్టోబరు 26న బాధ్యతు స్వీకరించి, కొన్ని సంవత్సరాలపాటు పనిచేశాడు. అనంతరం 2022 డిసెంబరు 29న మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి రెండవ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేణుగోపాలచారి రెండేళ్ళపాటు ఈ పదవిలో ఉంటాడు.[3]

మూలాలు మార్చు

  1. "Telangana State Irrigation Development Corporation Limited Information". The Economic Times (in ఇంగ్లీష్). Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.
  2. "TSIDC – worksaccounts.com". Archived from the original on 2022-08-17. Retrieved 2022-12-29.
  3. Bureau, The Hindu (2022-12-29). "Venugopala Chary appointed TSIDC chairman". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.