నాగుల చెరువు ఈ గ్రామం తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.[1] ఇది మండపేట శాసన సభ స్థానానికి చెందినది. దీని జనాభా 725.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.