భారతదేశం యొక్క ప్రాచీన గ్రంథ కావ్యాలలోనించి ఐదు మహిళ పాత్రలని పంచ కన్యలుగా వ్యవహరిస్తారు. రామాయణం నుంచి అహల్యని, తారా మఱియు మండోదరి అనే ముగ్గురిని అలాగే, మహాభారతం నుంచి ద్రౌపదితో పాటు కుంతిని కలిపి పంచ కన్యలుగా వ్యవహతించడం కాక వారిని పంచభూతాలు అయిన పృధివి అపత్ తేజో వాయుః అగ్ని అనే వాటికి ప్రతీకగా విశ్వసింప జేస్తూ వచ్చింది.