పి.ఇ.ఎస్. వైద్య కళాశాల

(పి.ఇ.ఎస్. వైద్య విజ్ఞాన సంస్థ నుండి దారిమార్పు చెందింది)

పి.ఇ.ఎస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (PESIMSR) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం పట్టణంలో గల వైద్య కళాశాల. ఇది 2003 లో స్థాపించబడింది. దీనిని అప్పటి రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇది విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది. మెడికల్ కాలేజీని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ కళాశాలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.

PES Medical College
పి.ఇ.ఎస్. వైద్య కళాశాల
రకంవైద్య కళాశాల
స్థాపితం2002
డీన్Prof. Dr. H.R కృష్ణారావు
అండర్ గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 150
స్థానంకుప్పం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్Gudupalli
అనుబంధాలుఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు