పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (మేఘాలయ)

భారతదేశంలో రాజకీయ పార్టీ

పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది మేఘాలయ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ.

పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్
స్థాపన తేదీ2017
రద్దైన తేదీ2023
Party flag

స్థాసన మార్చు

2017లో ఈ పార్టీ స్థాపించబడింది. దీనికి పిఎన్ సయీమ్, ఆస్పీసియస్ ఎల్. మాఫ్లాంగ్ నాయకత్వం వహించారు.

వివరాలు మార్చు

ఇది ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో భాగంగా ఉండేది.[1] రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి చేయడమే ఈ పార్టీ లక్ష్యం. 2018 మేఘాలయ శాసనసభ ఎన్నికలలో, ఈ పార్టీ 128,413 ఓట్లను (8.2% ఓట్లు) గెలుచుకుంది. 4 ఎమ్మెల్యేలను ఎన్నుకుంది. 2023, మే 6న పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది.[2]

మూలాలు మార్చు

  1. "New regional party launched in Meghalaya". The Times of India. Retrieved 22 June 2018.
  2. "PDF merges with NPP". The Shillong Times. 2023-05-06. Retrieved 2023-05-06.