పీరారామచంద్రపురం

(పీరారామచంద్రాపురము నుండి దారిమార్పు చెందింది)

పీరారామచంద్రపురం తూర్పు గోదానరి జిల్లా, అనపర్తి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.[1]అనపర్తి నుండి అనపర్తి-రాజానగరం రోడ్డులో, అనపర్తికి 4 కి.మీ.దూరంలో ఉంది.ఇది గ్రామపంచాయితి. పీరారామచంద్రపురం తరువాత రాజానగరం మండల పరిథి మొదలవుతుంది. పిన్ కోడ్: 533 342.

దోర్లలమ్మ ఆలయం

గ్రామజనాభా మార్చు

  • ప్రస్తుత జనాభా: 3500
  • పురుషుల సంఖ్య: 2000
  • మహిళలు: 1500

గ్రామంలో పింకిటిల్లు, డాబాలు ఉన్నాయి. గ్రామంలోజిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉంది. వూరిలోని రోడ్డులు సిమెంట్ రోడ్డులు.

వ్యవసాయ ఉత్పత్తులు మార్చు

వ్యవసాయం ప్రధానవృత్తి.వరి ప్రధాన పంట.ఆతరువాత మొక్కజొన్న పంట.ఈ రెండు ఏకవార్షిక పంటలు.ఇవికాక పామాయిల్‌, మామిడి, జీడిమామిడి తోటల సాగుకూడా ఉంది. ఈ గ్రామ పరిధిలో లెవీ బియ్యం సేకరించి, నిలువవుంచు ఎఫ్.సి.ఐ వారి గోదాం ఉంది.

పరిశ్రమలు మార్చు

ఈ గ్రామ పరిధిలో తవుడునుండి నూనెతీయు పరిశ్రమ (సాల్వెంట్‌ప్లాంట్) ఉంది.రోజుకు 300 టన్నుల తవుడు నుండి నూనె తీయు సామర్థ్యం కలిగి ఉంది.అంతియే కాక కోళ్ళఫారాలు, రైసు మిల్లులు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.

వెలుపలి లంకెలు మార్చు

]