పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను

పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKD) భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని పెనుకొండకు ప్రాథమిక రైల్వే స్టేషను. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది.[1] ఈ రైల్వే స్టేషనుకు 2 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషను ధర్మవరం, సత్య సాయి ప్రశాంతి నిలయం, యశ్వంతపూర్ వైపు మూడు రైలు మార్గముల జంక్షన్ వద్ద ఉంది.

పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంపెనుకొండ , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఎత్తు548 మీ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉంది
సైకిల్ సౌకర్యాలుఉంది
ఇతర సమాచారం
స్థితిపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్PKD
జోన్(లు)సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
చరిత్ర
విద్యుద్దీకరించబడిందిఉంది

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Penukonda Junction".

14°06′01″N 77°35′41″E / 14.1002°N 77.5946°E / 14.1002; 77.5946