కల్లోల లోయ: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 5:
కె.బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమ నేత, రచయిత, వ్యాసకర్త. ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయనది కీలకమైన పాత్ర. రచయితగా సాహిత్యవిమర్శలు, సామాజికాంశాలు రాశారు. సాహిత్యాన్ని మార్క్సిస్టు దృక్పథంలో ఆయన చేసిన విమర్శలు ''సాహిత్యంపై బాలగోపాల్'' గ్రంథంగా ప్రకటించబడింది.
== దృక్పథం ==
అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్య కాశ్మీర్ సమస్య. 1948లో కాశ్మీర్ భూఖండంపై హక్కు గురించి ప్రారంభమైన ఈ సమస్యలో భారత్-పాక్ ల మధ్యన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన స్థానం ఉంది. ఈ పుస్తకం అటు పాకిస్తాన్, ఇటు బారతదేశంల కోణాల నుంచి కాక పౌరహక్కుల దృక్పథంతో కాశ్మీరీల దృక్కోణం నుంచి వ్రాయబడినది.
"https://te.wikipedia.org/wiki/కల్లోల_లోయ" నుండి వెలికితీశారు