తెలుగు సాహిత్యంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* '''[[మాలతీ చందూర్]]''': బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పలు ప్రక్రియల్లో రచనలు చేసి సుప్రసిద్ధురాలైన రచయిత్రి. కాలమిస్టుగా ఆంధ్రప్రభ వారపత్రికలో స్త్రీల కోసం నిర్వహించిన [[ప్రమదావనం]] అత్యంత ఎక్కువకాలం నడిచిన శీర్షికగా గిన్నిస్ రికార్డు సాధించింది. పాత కెరటాలు శీర్షికన 400 ఆంగ్ల నవలలను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. చీరాల పేరాల ఉద్యమం నేపథ్యంగా ఆమె రచించిన [[హృదయనేత్రి]] నవలకు 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మద్రాసు నగరంలో చిరకాలం జీవించిన మాలతి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. తమిళ భాషపై తనకున్న పట్టు కారణంగా [[డి.జయకాంతన్]], పార్థసారధి తదితర ప్రఖ్యాత తమిళ రచయిత నవలలను తెలుగులోకి అనువదించారు. ఆమె రాసిన [[వంటలు పిండివంటలు]] అనే వంటల పుస్తకం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది.
* '''[[అబ్బూరి ఛాయాదేవి]]''':
* '''[[కాత్యాయని విద్మహే]]''':
 
== మూలాలు ==