విశాఖ స్టీల్ ప్లాంట్: కూర్పుల మధ్య తేడాలు
భారత్ ఉక్కు తయారీ సంస్థ
Content deleted Content added
+ వ్యాసం ప్రారంభం |
(తేడా లేదు)
|
19:25, 21 మే 2007 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విశాఖ ఉక్కు కర్మాగారం (Visakhapatnam Steel Plant) విశాఖపట్టణం శివారులో, దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెలకొల్పబడింది. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాదం నడిపిన ఉద్యమ ఫలితంగా 1971లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీతో శంఖుస్థాపన చేయబడింది.