గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన [[అయ్యంకి వెంకటరమణయ్య]] ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్య]], [[తెలంగాణా సాయుధ పోరాటం]] ఉద్యమాలలో భాగం వహించింది.
== ఉద్యమ క్రమం ==
1911లో రామమోహన గ్రంథాలయాన్ని [[అయ్యంకి వెంకటరమణయ్య]] స్థాపించారు. ఆయన 1914లో విజయవాడ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరఫున ''ఇండియన్ లైబ్రరీ జర్నల్''ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటుచేయడం, ప్రజలకు అక్షరజ్ఞానం కల్పించడం వంటివి ఇందులో భాగం. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంఘాల కార్యదర్శులు 1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గ్రంథాలయాలను ప్రారంచించారు.
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు
|