కొప్పుల ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
'''కొప్పుల ఈశ్వర్''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 20 ఏప్రిల్ 1959న గోదావరిఖనిలో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో గొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014</ref> 2004లో తొలిసారిగా మేడారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో ధర్మపురి నుంచి విజయం సాధించారు.
కొప్పుల ఈశ్వర్ (జ: 20 ఏప్రిల్ 1959) ధర్మపురి నియొజక వర్గ శాసనసభ సబ్యుడు.
 
2004 లో మేడారం నుండి తెరాస ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. 2008 ఉప ఎన్నికలో, 2009 సార్వత్రిక ఎన్నికల్ల్లో , 2010 ఉప ఎన్నికల్లోనూ ధర్మపురి నుండి విజయం సాధించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_ఈశ్వర్" నుండి వెలికితీశారు