కొప్పుల ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
'''కొప్పుల ఈశ్వర్''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 20 ఏప్రిల్ 1959న గోదావరిఖనిలో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో గొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014</ref> 2004లో తొలిసారిగా మేడారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు. 2009లో ధర్మపురి నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ తెరాస తరఫున ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నారు.
==మూలాలు==
|