సాంబుడు కి మహాభాగవతంసాంబుడుకి లొమహాభాగవతంలొ రెండు ముఖ్య కధలు ఉన్నాయి. ఒకటి [[దుర్యొధనుడు|దుర్యొధనుడి]] సాంబుడిని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యొధనుడు తొదుర్యొధనుడుతొ మాట్లడం దుర్యొధనుడు దానికి అంగీకరించకపోవడం, అప్పుడు [[బలరామ|బలరాముడు]] హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగర మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, భూకంపం వస్తే, కురువృద్ధులు తోకురువృద్ధులతో దుర్యొధనుడు వచ్చి బలరాముడుని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలి ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురు లక్ష్మణ ని సాంబుడి తొ వివాహం జరిపిస్తాడు. ఇంకోసారి [[దుర్వాసుడు]] బృందావనానికి వస్తాడు. సాంబుడు పరిహాసానికి ఆడ వేషం వేసుకొని తన పరివారంతొ వెళ్ళి దుర్వాసుడుని సాంబుడు కిసాంబుడుకి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని అడగగా ఆ మహర్షి సాంబుడి ఉదరంలొ ముసలం పుట్టుతుంది సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్ర్రమిస్తాడు.