డా: బాలిబాలిరాం రాం ప్రస్తుత 15వ లోక్ సభలోలోక్సభలో [[బహుజన సమాజ్ పార్టీ]] తరుపున పార్ల మెంటు ఉత్తర ప్రదేశ్ లోని లాల్ గంజ్ (ఎస్.సి) పార్లమెంటు సభ్యునిగా వున్నారుఎన్నికయ్యాడు.
==బాల్యము==
శ్రీ డా: బాలిరాం శ్రీ శ్రీ బాయ్ జీ నాథ్, మరియు శ్రీమతి గుజ్రతి దేవి దంపతులకు 14, జూనె4 1954 జన్మించారుజన్మించాడు.
==చదువు==
వీరుఇతడు [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] నుండునుండి ఎం.ఎ. ఎం.ఇడి . పి.హెచ్.డి చేశారుచేశాడు. కొంతకాలము ఉపాద్యాయునిగాను, సామాజిక కార్య కర్తగాను పని చేశారుచేశాడు.
==కుటుంబము==
వీరుఇతడు 15 మేనెలమే, 1980 లో శ్రీమతి కమలాదేవిని వివాహ మాడారుమాడాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కలరు.
==రాజకీయ ప్రస్తానము==
శ్రీ బాలిరాం 1996 లో జరిగిన 11 వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో బి.ఎస్.పి. పార్టీ తరుపున పోటి చేసి గెలిచారుగెలిచాడు. 1999 లో రెండవ సారి కూడ గెలుపొందారుగెలుపొందాడు. 2009 లో జరిగిన ఎనికల్లో 3వ సారి లోక్ సభకు ఎన్నికైనారుఎన్నికైనాడు.