చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ
చి Wikipedia python library
పంక్తి 1:
'''చిలకమర్తి లక్ష్మీనరసింహం'''([[1867]] - [[1946]]) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో [[తెలుగు సాహిత్యం]] అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన [[గయోపాఖ్యానం]] అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో [[టంగుటూరి ప్రకాశం]] పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = చిలకమర్తి లక్ష్మీనరసింహం
| image =[[దస్త్రం:Teluguwriter chilakamarthiLN.JPG|thumb|చిలకమర్తి లక్ష్మీనరసింహం]]
| birth_date = [[సెప్టెంబరు 26]], [[1867]]
| birth_place = [[ఖండవల్లి]], [[పెరవలి మండలం]]
పంక్తి 14:
}}
 
లక్ష్మీనరసింహం [[1867]] [[సెప్టెంబర్ 26]]<ref>మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రచించిన తెలుగు రచయితలు మొదటి భాగం</ref> న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలములోని [[ఖండవల్లి,పెరవలి|ఖండవల్లి]] గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
 
==విద్య, బోధన==
పంక్తి 22:
30వ ఏటనుండి [[రేచీకటి]] వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. [[1943]] లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఆయనను [[కళాప్రపూర్ణ]] పురస్కారంతో సత్కరించింది.
 
[[1946]], [[జూన్ 17]]<ref>మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రచించిన తెలుగు రచయితలు మొదటి భాగం</ref> న లక్ష్మీనరసింహం మరణించాడు.
 
==రచనా పరంపర==
పంక్తి 36:
==విశేషాలు==
* ఆయన మొదటి నాటకం ''కీచక వధ'' 1889 [[జూన్ 15]] రాత్రి ప్రదర్శింపబడింది.
* [[కలకత్తా]] [[బ్రహ్మసమాజం]] నాయకుడు [[పండిత శివానంద శాస్త్రి]] '''లోకల్ షేక్స్‌పియర్''' అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
* అనేక మార్లు ప్రదర్శింపబడిన ''గయోపాఖ్యానం'' నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు <sup>(సరి చూడాలి)</sup>
* 1894లో ఆయన వ్రాసిన ''రామచంద్రవిజయం'' అనే సాంఘిక నవల [[న్యాపతి సుబ్బారావు]] నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
పంక్తి 63:
# రామచంద్ర విజయము - 1894 (ధారావాహిక)
#హేమలత -1896 (చారిత్రిక నవల)
#అహల్యాబాయి - 1897
# సౌందర్య తిలక - 1898 - 1900
#పార్వతీపరిణయము
పంక్తి 77:
===అనువాదాలు===
#పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
#అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
#స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
# మధ్యమ వ్యాయోగము (భాసుని సంస్కృత నాటకం నుండి)
# ఋగ్వేదం (ఒక మండలం)
# ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా ఆంగ్లంలో రచించిన నవల)
#సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
# వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
#రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)
పంక్తి 105:
 
==రచనల నుండి ఉదాహరణలు==
బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం:ఈ పద్యం [[చెన్నాప్రగడ భానుమూర్తి]] (1905) వ్రాశాడని కొందరివాదన [http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/jan/19vividha2]. ఈ వాదన సహేతుకంగా లేదని ప్రతివాదన [http://epaper.sakshi.com/Details.aspx?id=258939&boxid=28613878].
 
<poem style="border: 1px dashed #2f6fab; background-color: #f9f9f9; padding: 1em;">