పెద్దమనుషుల ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
1956 లో [[తెలుగు]] మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణా]] - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే [[తెలంగాణా]] నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై
* కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ
* తెలంగాణాలో విద్యా సంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిసర్వేషనులు ఇవ్వాలి.
* సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు నిష్పత్తి ప్రకారం జరగాలి.
|