రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
{{హిందూ మతం}}
రాజ్పుట్స్ (రాజ్ పుట్స్ ) అనగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశం మరియు పాకిస్థాన్ లో నివసించే హిందూ తెగలు. వీరు 6 నుండి 12 వ శతాబ్దం వరకూ రాజ్యాలు పాలించడంలో ప్రఖ్యాతి గాంచారు. వీరు రాజస్థాన్ మరియు సౌరాష్ట్ర (సూరత్) ప్రాంతాలను పాలించారు.
==పుట్టు పూర్వోత్తరాలు==
రచయితలైన ఎం.ఎస్ నారావనె మరియూ
== 8 నుండి 11 శతాబ్దాల్లో
9వ శతాబ్దం ఆరంభంనుండి రాజ్పుట్ సామ్రాజ్యాలు ఉత్తర భారత దేశాంలో చాలవరకూ ఆక్రమించాయి,
==బ్రిటీషు పాలన==
పంక్తి 12:
==రాజ వంశాలు==
*సూర్యవంశం: బైస్, చత్తర్, గౌర్, కచ్వహ, మిన్హాస్, పఖ్రాల్,
*చంద్రవంశం: భాటి ఖండేల, జడొన్, జడేజ, చుడసమ, కటొచ్, భంగాలియ, పహొర్, సొం, తొమార.
*అగ్నివంశం: భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరామర, సోలంకి.
పంక్తి 20:
*'''చౌహాన్ వంశం''': క్రీస్తు శకము 956 నుండి 1192 మధ్య చౌహానులు అజ్మెర్ ను రాజధానిగా చేసుకొని తూర్పు రాజస్థాన్ ను పాలించారు. వీరిలో గొప్పవాడు పృధ్విరాజ్ చౌహాన్. రెండవ తారైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతుల్లో పృద్విరాజ్ మరణించాడు.
*'''సోలంకి వంశం''': సోలంకిలు క్రీస్తు శకం 945 నుండి 1297 వరకూ గుజరాత్ రాష్ట్రాన్ని పాలించారు.
*'''పరమర వంశం''': ఈ వంశం క్రీస్తు శకము 800 నుండి 1337 వరకూ మధ్య భారత దేశంలో మాల్వా ప్రదేశంలో విరాజిల్లింది.
*'''ప్రతిహార వంశం''': ఈ సామ్రాజ్యము క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం వరకూ ఉత్తర భారతంలో విరాజిల్లింది. కన్నాజ్ వీరి రాజధాని. ఈ
*'''ఖండేల వంశం''': వీరు [[ఖజురహో]] రాజధానిగా చేసుకొని 9వ శతాబ్దంనుండి 13వ శతాబ్దం వరకూ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో ప్రముఖుడు మహమ్మద్ ఘోరిని తిప్పికొట్టిన మహారాజ రావ్ విధ్యాధర, నన్నుక్ ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హర్ష దేవ ఆఖరి రాజు.
*'''గహద్వాల వంశం''': ఉత్తర ప్రదేశ్ లో కనాజ్ అను జిల్లాను రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంనుండి సుమారు 100 సంవత్సరాలవరకూ పాలించారు. ఈ సామ్రాజ్యాన్ని చంద్రదేవ 1096 లో స్థాపించాడు.
*'''చాంద్ వంశం''': ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కుమాన్ ప్రాంతానికి చెందిన ఈ సామ్రాజ్యాన్ని వీరు 11వ శతాబ్దంలో పాలించారు. వీరు రఘు వంశస్తులని పలువురి భావన.
*'''కటోచ్ వంశం''': చాలా పురాతనమైన ఈ సామ్రాజ్యాన్ని రాజనక భూమి చంద్ స్థాపించాడు. ఈ సామ్రాజ్యం పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్ము రాష్ట్రాల మధ్య విరాజిల్లింది. క్రీస్తు పూర్వం 275 లో వీరు సామ్రాట్ అశొకుడి చేతిలో ఓడిపోయారు. కంగ్రా లోయలో వీరు నిర్మించుకొన్న కంగ్రా కోటపై
*'''బుందేల వంశం''' : ఈ వంశము 16 వ శతాబ్దమునుండి బుందేల్ఖండ్ ను పాలించినది. బుందేలుల నాయకుడైన రుద్ర ప్రతాపుడు మధ్య ప్రదేశ్ లో యుర్ఖ నగరాన్ని నిర్మించాడు. తరువాత ఇతని కుమారుడైన మధుకరుడు పాలించాడు. వీరు ఆఖీ, ధాటియ, పన్న, అజయగర్, చర్కారి,చత్తర్పుర్, జసొ అను సామ్రాజ్యాలు స్థాపించారు.
*'''తొమార వంశం''': ఈ వంశస్తులు ఇణ్ద్రప్రస్తను, ఉత్తర కురు, నుర్పుర్, ఢిల్లీ, తన్వరవటి, గ్వాలియర్, కయస్తపద, ధోల్పుర్, తార్గర్ వంటి ప్రాంతాలను పాలించారు. అనంగపాల తొమార 2 యొక్క కుమార్తె
*'''పతానియ వంశం''': 11వ శతాబ్దంలో ఈ వంశస్తులు హిమాచల్ ప్రదేశ్ లో నుర్పుర్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు, 1849 వరకూ పాలించారు. వీరు పంజాబులో పథంకోట్ ను రాజధానిగా చేసుకొని, పంజాబు ప్రాంతాలను, హిమాచల్ ప్రదేశ్ లో కంగర్ జిల్లాలను పాలించారు. రాజ జగత్ సింగ్ పాలనలో ఈ సామ్రాజ్యం యోక్క స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. వీరు శివాలిక్ శ్రేణుల్లో మకట్ కోటను, నుర్పుర్ నుండి తారగర్ మధ్య ఇస్రాల్ కోటను నిర్మించారు.
*'''సిస్సోడియా వంశం''': వీరు రాజస్థాన్లో మెవార్ అను సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ, ఆగ్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను పాలించారు.
*'''కచ్వాహ వంశం''': ఈ వంశం వారు జైపుర్, అల్వార్, మైహార్, తాల్చర్ వంటి ప్రాంతాలను పాలించారు.
*'''రాథొర్ వంశం''': ఈ వంశస్తులు మార్వార్, బికానెర్, బత్ ద్వారక, కిషాంగర్, ఇదార్, రత్లాం, సితమౌ, సైలాన, కొత్ర, అలిరాజ్పుర్, మండ, పూంచ్, అమ్రిత్పుర్ వంటి ప్రాతాలను పాలించారు.
*'''జడేజ వంశం''': ఈ వంశస్తులు 1540 నుండి 1948 వరకూ గుజరాత్ లో కచ్ జిల్లాను పాలించారు.
*'''హడ వంశం''': వారు చౌహాన్ వంశస్తులు. వీరు బుంది, బరన, ఝల్వర్, కోట జిల్లలను పాలించారు. హడా రావ్ దేవ బుంది ని 1241 లో ఆక్రమించాడు, 1264 లో కోట ను ఆక్రమించాడు.
పంక్తి 37:
*'''షెకావత్ వంశం''': కచ్వాహ్ వంశానికి చెందిన వీరు 1445 నుండి 1949 వరకూ షెకావతి అను ప్రాంతాన్ని పాలించారు. మహారావ్ షెఖా షెకావతి సామ్రాజ్య వ్యవస్థాపకుడు.
*'''దోగ్ర వంశం''': ఈ వంశస్తులు జమ్ము కాశ్మీర్ ను పాలించారు. గులాబ్ సింగ్ (1792–1857) మొదటి రాజు, హరి సింగ్ ఆఖరి రాజు.
*'''రాణా వంశం''': ఈ వంశస్తులు నేపాల్ సామ్రాజ్యాన్ని 1846 నుండి
==గోత్రములు==
గోత్రము అనగా వంశమునకు మూలపురుషులు.
==సేవా సంస్థలు==
|