సోమనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Mandir
| name = సోమనాథ్ దేవాలయం<br/> સોમનાથ મંદિર
| image = Somnathtempledawn.JPG
| image_alt =
| caption =
| pushpin_map = India Gujarat
| map_caption = గుజరాత్ రాష్ట్రంలో దేవాలయ స్థానం
| map_size = 250(around 3)
| latd = 20 | latm = 53| lats = 16.9 | latNS = N
| longd = 70 | longm = 24| longs = 5.0| longEW = E
| coordinates_region = IN
| coordinates_display= title
| other_names =
| proper_name = సోమనాథ్ మందిరం
| devanagari = <span style="font-size:100%;">सोमनाथ मन्दिर
| sanskrit_translit =
| tamil =
| marathi =
| marathi bengali =
| bengalicountry = [[భారత =దేశము]]
| country state = [[భారత దేశముగుజరాత్]]
| district = గిర్ సోమనాథ్
| state = [[గుజరాత్]]
| locale = [[వెరవల్]]
| district = గిర్ సోమనాథ్
| elevation_m =
| locale = [[వెరవల్]]
| primary_deity = సోమనాథుడు (శివుడు)
| elevation_m =
| primary_deity = సోమనాథుడు (శివుడు)
| important_festivals= [[మహాశివరాత్రి]]
| architecture = [[Hindu temple architecture|Mandir]],[[చాళుక్యులు]]
| number_of_temples =
| number_of_monuments=
| inscriptions =
| date_built = 1951 (ప్రస్తుత కట్టడము)
| creator = [[సర్దార్ వల్లభాయి పటేల్]] (ప్రస్తుతమున్న కట్టడం)
| temple_board = శ్రీ సోమనాథ ట్రష్టు, గుజరాత్
| website = [http://www.somnath.org somnath.org]
}}
[[దస్త్రం:Somanatha view-II.JPG|thumb|right|250px|సోమనాథ్ దేవాలయం]]
'''సోమనాథ్''' [[గుజరాత్]] రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలో]] సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.
 
 
స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని [[చంద్రుడు]] నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనిక ఇది సోమనాధ ఆలయం ఇక్కడి [[శివుడు]] సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరమార్లు ధ్వంశం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణించబడుతుంది. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. '''జునాగర్''' భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన '''సర్దార్ వల్లభాయి పటేల్ '''
ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశ మరియొక మంత్రి అయిన'''కె ఎమ్ మున్షి''' ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.
=== స్థలపురాణం ===
పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని. ఆ తరువాత [[రావణుడు]] వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితోనూ పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై చంద్రుడికి అందరిని సమానంగా చూసుకొమ్మని సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.
==== కాల నిర్ణయం ====
ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారాణ యుగము(చరిత్ర ఆరంభానికి ముందుకాలము). రెండవసారి యాదవరాజైన వల్లభాయి ముందునిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీ పూ 649లో పునర్నిర్మించాడని అంచనా. తరువాత క్రీ శ 725లో సింధూ నగర'''అరబ్''' గవర్నర్(రాజప్రతినిధి) జనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంశం చేయడానికి సైన్యాలను పంపాడు. 815లో గుర్జర ప్రతిహరా రాజైన '''రెండవ నాగబటా''' ఈ ఆలయాన్ని మూడవమారు ఎర్ర ఇసుక రాళ్ళతో బృహత్తర నిర్మాణ్ణాన్ని నిర్మించాడని ఉహించబడుతుంది. క్రీ. శ 1024 '''గజనీ మహమ్మద్''' ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంశం చేసాడు. ఆలయం తిరిగి '''గుర్జర్ పరమ'''కు చెందిన '''మాల్వా''' రాజైన '''భోజి''' మరియు అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ల చేత క్రీ. శ1026 మరియు 1042ల మధ్యీ ఆలయ పునర్నర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీ శ 1143-1172 ల మధ్య పునర్నిర్మించబడింది. క్రీ శ 1296 ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ '''అల్లాద్దీన్ ఖిల్జీ''' సైన్యాల చేత తిరిగి కూల్చబడింది. క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన చుదాసమా వంశీయుడైన''' మహీపాదావ ''' చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీ శ 1326-1351 మధ్య ఈ ఆలయములో లింగప్రతిష్ఠ జరిగింది. క్రీ శ1375లో ఈ ఆలయం మరొకమారు గుజరాత్ సుల్తాన్ అయిన ''' మొదటి ముజాఫర్ షాహ్ ''' చేత కూల్చబడింది. క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్ అయిన '''ముహమ్మద్ ''' చేత తిరిగి కూలచబడింది. క్రీ శ 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీ శ 1701లో '''ఔరంగజేబు''' చేత ఈ ఆలయాన్ని మరొకమారు ధ్వంశంచేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంశం చేసిన రాళ్ళను ఉపయోగించి '''ఔరంగజేబు''' మసీదును నిర్మించాడు. తరువాత క్రీ.శ 1783లో పూనా '''పేష్వా''', నాగపూరుకు చెందిన ''''భోన్స్‌లే'' , ఖోలాపూరుకు చెందిన '''చత్రపతి''' భోన్‌స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి '''అహల్యాభాయి''' గ్వాలియరుకు చెందిన '''శ్రీమంత్ పతిభువా ''' సమిష్ఠి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.
 
* '''గజనీ మహమ్మద్''' ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆఖరిసారిగా [[ఔరంగజేబు]] పాలనలో నేలమట్టమయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో [[సర్దార్ వల్లభాయి పటేల్]] దీనిని తిరిగి నిర్మింపజేశాడు. ఇక్కడి స్తూపాలు, దేవతా మూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం [[మహాశివరాత్రి]] నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.
 
* దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉన్నది. సమీపంలో '''భల్కా తీర్థం''' ఉన్నది. ఇక్కడే [[శ్రీకృష్ణుడు]] వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది.
 
=== జకారియా అల్ క్వాజ్విని ===
పంక్తి 64:
 
=== ''' ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ ''' ===
1782-1783ల మధ్య''' శ్రీనాధ్ మహదాజీ సిందే ''' (ఉజ్జయిని, గ్వాలియర్ మరియు మధుర పాలకుడు) లాహోరు పాలకుడైన ముహమ్మద్ షాహ్‌ను ఓడించిన తరువాత విజయోత్సాహంతో లాహోరు నుండి మూడు వెండి ద్వారాలను తీసుకువచ్చాడు. గుజరాత్ పండితులు ఆ చర్యను నిరాకరించడంతో పాలకుడైన గీక్ వాడ్ వాటిని సోమనాధ ఆలయంలో పెట్టించాడు. ఈ ద్వారాలు ప్రస్తుతం ఉజ్జయిని ఆలయాలలో ద్వారములుగా నిలబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మహాకాళేశ్వర్ జ్యీతిర్లింగ మందిరం మరియు గోపాల్ మందిర్ లలో చూడ వచ్చు. 1842లో '''1 ఎర్ల్ ఆఫ్ ఎడిన్బర్గ్''' కు చెందిన '''ఎడిన్బర్గ్''' ప్రసిద్ధిచెందిన '''ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ ''' పేరుతో చేసిన ప్రకటనలో ఆఫ్ఘన్‌స్థాన్ లోని గజనీలో ఉన్న '''గజనీ మహ్ముద్''' సమాధిలో ఉన్న ఈ ద్వారాలను గజనీ నుండి తీసుకు వచ్చి భారతప్రభుత్వానికి అందించమని ఆదేశాలను జారీచేసాడు. వీటిని గజనీ మహ్ముద్ సోమనాధ్ ఆలయం నుండి తీసుకు వెళ్ళబడినట్లు తీసుకువెళ్ళినట్లు విశ్వసించబడింది. సోమనాధ ఆలయ ఈ ద్వారాల గురించిన చర్చ '''1843లో లండన్‌లఖౌస్ ఆఫ్ కామన్స్‌లో ''' జరిగినట్లు అధారాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య జరిగిన చెలరేగిన చర్చల మంటల తరువాత ఈద్వారాలు వెలికి తీసి విజయవంతంగా వెనుకకు తీసుకురాబడ్డాయి. కాని వచ్చిన తరువాత అవి అసలైన ద్వారాలాలకు ఖచ్ఛితమైన నమూనాలని తెలుసుకున్నారు. అవి ప్రస్తుతం ఆగ్రా స్టోర్ రూమ్ లో ఇంఖా అలా పడి ఉన్నాయి.
 
=== బయటి లింకులు ===
"https://te.wikipedia.org/wiki/సోమనాథ్" నుండి వెలికితీశారు