పరీక్షిత్తు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
మహాభారతంలో ధర్మరాజు మనవడు, పాండవుల వారసుడూ అయిన పరీక్షిత్తు జీవనాన్ని గురించిన ఐతిహ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించిన గ్రంథమిది.
== రచన నేపథ్యం ==
మహాభారత ఇతివృత్తం నుంచి స్వీకరించిన ఇతివృత్తాన్ని తన హేతువుతో, చరిత్ర జ్ఞానంతోనూ పరిశీలించి పరీక్షిత్తు అనే ఈ గ్రంథాన్ని [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]] రచించారు. 1932లో రచించిన ఈ గ్రంథం అదే ఏడాది ద్వితీయ ముద్రణ పొందడం విశేషం.
 
== విషయ సంగ్రహం ==