గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
గరికపాటి మల్లావధాని (18 సెప్టెంబరు, 1899 - 5 జనవరి, 1985) స్వాతంత్ర సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో [[మహాత్మాగాంధీ]] స్ఫూర్తితో పాల్గొన్నారు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.
== బాల్యం విద్యాభ్యాసం ==