ఏలూరిపాటి అనంతరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సాహితీకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్రా వ్యాసునిగా పేరొందినవారు '''ఏలూరిపాటి అనంతరామయ్య''' (1935 - 2002). తెలుగు సాహిత్యం, పురాణాల విషయాలలో అఖండ కృషి చేశారు.<ref>అనంతరామయ్య ఏలూరిపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 10.</ref>
 
[[దూరదర్శన్]] డి డి 8 లో "పద్యాల తోరణంతో రణం" అనే తెలుగు పద్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
 
వీరు క్రీ. శ. 2002 సంవత్సరంలో [[ఆషాఢ పూర్ణిమ]] రోజున పరమపదించారు.
పంక్తి 9:
* అశ్వమేధ పర్వం
* విష్ణు పురాణం, 1, 2, 3 సంపుటాలు
* శ్రీ స్కాంద పురాణం సూత సంహిత
* శ్రీ శివ మహాత్మ్య ఖండం
* శ్రీ వామన పురాణం
* శ్రీ వరాహ పురాణం
* శ్రీ స్కాంద రేవా ఖండం
* శ్రీ మార్కండేయ పురాణం
* బ్రహ్మలైవర్తశ్రీ బ్రహ్మవైవర్త పురాణం
* శ్రీమద్భాగవతం, సప్తమ స్కందం
* జంఘాలశాస్త్రి క్ష్మాలోక యాత్ర