వీరు మధురకుమదురైకు వెళ్లినపుడు మీనాక్షి దేవిని స్తుతించుచుస్తుతించుచూ తొమ్మిది కృతులు పాడిరి.("నవరత్నమాలిక") . శాస్త్రి గారి రచనలు కదళీపాకములు. వీరికి ఆనందభైవరీ రాగంపై అనురాగమెక్కువ యున్నట్లు కనిపించును. ఆనందభైరవిలో చాలా కృతులను రచించిరి. సాధారనముగాసాధారణముగా చాపుతాళము లో నెక్కువ కృతులు, స్వరజతులు రచించునట్లురచించినట్లు తెలియుచున్నది.