బొబ్బిలి యుద్ధం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 26:
ఇంకా ఈ చిత్రంలో నరసారాయుడుగా ధూళిపాళ, అడిదం సూరకవిగా, కె.వి.యస్.శర్మ, దుబాసీ లక్ష్మయ్యగా సి.యస్.ఆర్, మొరాసిందొరగా (ప్రభాకర్రెడ్డి) హర్కొరులుగా (రాజ్బాబు, డా.శివరామకృష్ణయ్య) వరహాలుగా పద్మనాభం, వెంకటలక్ష్మిగా బాలసరస్వతి, చారులుగా బాలకృష్ణ, గీతాంజలి, మల్లయోధునిగా నెల్లూరు కాంతారావు నటించారు.
ఇక ఈ చిత్ర గీతాలు పెళ్ళికి సిద్ధంచేసిన వంటకాలు, రుచితో ఊహల్లోకి వెళ్ళిన రంగారావునాయుడు తమ తొలి రేయిని స్మరిస్తూ చిత్రీకరించబడిన గీతం, ఎన్.టి.ఆర్, భానుమతిల అభినయంతో మనసును ఊయల లూగిస్తుంది. ‘‘ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైనా’’ (భానుమతి- సి.నా.రె) జమున, చెలికత్తెలపై చిత్రీకరించబడిన గీతం ‘‘ముత్యాల చెమ్మచెక్కా, రతనాలా చెమ్మచెక్క’’ సాంప్రదాయపు ఆటతో, పొడుపుకథలతో రమ్యంగా సాగింది. (పి.సుశీల బృందం- ఆరుద్ర) భానుమతిపై చిత్రీకరించిన భక్తిగీతం- ‘‘శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా’’ (
పౌరుషానికి ప్రతీక అయిన బొబ్బిలి గాథ తరతరాలుగా కథల రూపంలో, బుర్రకథల రూపంలో తెలుగువారినుత్తేజ పరుస్తూనే వుంది. చిత్ర రూపంలో మరింత వనె్నకెక్కింది, ఈ గాథ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆనందించదగ్గ వీరోచిత చిత్రం (కృష్ణంరాజు) ఇదే కథతో ‘‘తాండ్ర పాపారాయుడు’’గా) గోపి కృష్ణామూవీస్ వారు దాసరి దర్శకత్వంలో 1986లో నిర్మించారు.
|