గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== రాజకీయ నేపథ్యం ==
గులాం రసూల్ ఖాన్ 1792 నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్‌ఖాన్ కుమారుడు. అలూఫ్‌ఖాన్ తండ్రి మునవర్ ఖాన్ మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం మైసూరు నవాబుల పరిపాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలో జరిగిన మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. 1799లో నిజాం నవాబు, ఈస్టిండియా పాలకులు కలిసి మరో మారు శ్రీరంగపట్నాన్ని ముట్టడించి టిప్పుసుల్తాన్ ను చంపేశారు. ఈ పరిణామానంతరం సైనిక ఖర్చుల కింద నిజాం నుంచి కడప, బళ్ళారి వంటి ప్రాంతాలతో పాటు కర్నూలు కూడా తిరిగి తీసుకున్నారు. దాంతో అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలోనే కర్నూలు నవాబులు ఈస్టిండియా కంపెనీకి సామంతులు అయ్యారు.
== రాజ్యాధికారం ==
గులాం రసూల్ ఖాన్ చివరి కొడుకు కావడం, సంప్రదాయసిద్ధంగా తండ్రి మొదటి కుమారుడికే రాజ్యం సిద్ధించడం వంటి కారణాలతో ఇతనికి అంత తేలికగా రాజ్యం రాలేదు.
"https://te.wikipedia.org/wiki/గులాం_రసూల్_ఖాన్" నుండి వెలికితీశారు