శ్రీరంగపట్నం సంధి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
శ్రీరంగపట్నం సంధి, మార్చి 18, 1792లో మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధానికి ముగింపు పలుకుతూ సంతకం చేశారు. దీనికి ఇరుపక్షాలుగా బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తరఫున లార్డ్ కారన్ వాలీసు, హైదరాబాద్ నిజాం, మరాఠా సామ్రాజ్యాల ప్రతినిధులు మరియు మైసూరు పరిపాలకునిగా [[టిప్పు సుల్తాన్]] ఉన్నారు.
|