ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 40:
==స్వరాజ్య==
ఉపాధ్యాయ వృత్తి తర్వాత 1921లో ఖాసా సుబ్బారావు [[మద్రాసు]]కు వచ్చి '''స్వరాజ్య''' ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. [[టంగుటూరి ప్రకాశం]] ఈ పత్రికను స్థాపించాడు. మద్రాసు ప్రెసిడెన్సీలో నివసించే ఆంధ్రులు వివక్షకు గురయ్యేవారని [[టంగుటూరి ప్రకాశం]]భావించాడు. మద్రాసాంధ్రులకు బాసటగా స్వరాజ్యను ప్రారంభించాడు. ఈ పత్రికకు ప్రకాశం పంతులు మేనేజింగ్ డైరెక్టర్గా, సంపాదకుడిగా వ్యవహరించాడు. కె.ఎం.ఫణిక్కర్ ఇన్ఛార్జ్ ఎడిటర్గా వ్యవహరించేవాడు. ఖాసా సుబ్బారావుతో పాటు ఎస్.ఎన్.వరదాచారి, [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]], [[మానికొండ చలపతిరావు|ఎం.
==స్వతంత్ర==
|