అందుగుల వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' 55. అందుగుల వెంకయ్య ఇతడు నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్నక...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
==కవిపరిచయము==
55. అందుగుల వెంకయ్య
ఇతడుఅందుగుల వెంకయ్య నియోగిబ్రాహ్మణుడు; ''అందుగుల సూరన్నకొమారుడుసూరన్న '' కుమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు ''కోదండరామరాజు '' కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తాళికోట యుద్ధములో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును. రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు, [ 256 ] ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.
 
==విజయనగర రాజ్యాదీశుల చరిత్రను తెలిపే ఈ కవి రచనలు==
ఇతడు నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్నకొమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తాళికోట యుద్ధములో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును. రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు, [ 256 ] ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.
రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు, [ 256 ] ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.
 
గీ. సకలవిభు తిమ్మరాజుసేనలను ద్రుంచి
Line 10 ⟶ 11:
 
ఈపుస్తకమునం దీరామరాజు నిజామువలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, సింహాసనమునకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతివిజయమునం దీక్రిందిరీతిని వర్ణింపబడినది.
 
 
చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
జ్వలనశిఖాసముత్కరముచందము నందమునొందె నెంతయున్
సకలయ తిమ్మయప్రముఖశత్రుపురంబుల నెల్ల నారయన్.
 
 
ఈరామరాజుతండ్రియైన శ్రీరంగరాజు కృష్ణదేవరాయల తండ్రియైన నృసింహరాజునకు కర్ణాటకరాజ్యమును నిలుపుటలో సహాయుడుగా నుండినట్లు కానబడుచున్నది. ఈశ్రీరంగరాజుయొక్క శౌర్యము నరపతివిజయములో నీక్రింది పద్యమున వర్ణింపబడినది. [ 257 ]
 
Line 28 ⟶ 25:
జీర్ణ కర్ణాటభూపునర్జీవనుండు
రమ్యగుణశాలి శ్రీరంగరాయమౌళి.
==రామరాజీయము లోని కవిత్వ రీతిని దెలుపు పద్యములు==
 
ఈనరపతివిజయము కవిత్వముకంటె జరిత్రమును జెప్పుటయం దెక్కువ ప్రసిద్ధమైనదైనను, కవిత్వముకూడ రసహీన మయినదికాదు. కవిత్వరీతిని దెలుపుట కయి రామరాజీయములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను.
 
 
ఉ. ఇమ్మహిసోమదేవమనుజేంద్రుప్రతాపము నిండి దిక్కులం
Line 36 ⟶ 32:
తమ్ము లటంచు గోకిలకదంబము కీరచయంబు చంచరీ
కమ్ములు క్రమ్ముచుండు నొడికంబుగ భ్రాంతివహించి పల్మఱున్.
 
 
చ. అతివిభవంబునన్ దితిసుతాహితరాజు మహాపరాక్రమో
"https://te.wikipedia.org/wiki/అందుగుల_వెంకయ్య" నుండి వెలికితీశారు