కాకినాడ లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Hydkarthik (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Hydkarthik (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 50:
}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజకవర్గములు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> గతంలో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
# [[తుని అసెంబ్లీ నియోజకవర్గం]]
|