తాజ్ మహల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 291:
నిర్మాణ కాలం నుండి ఈ భవనం ఒక ఉత్తమ శ్రేణి సాంస్కృతిక మరియు భౌగోళిక ఆశ్చర్యకర వనరుగా ఉంది ఇంకా ఈ స్మారక భవంతికి సాహిత్య నిర్ధారణలు వ్యక్తిగతంగా మరియు భావోద్వేగ ప్రతి స్పందనలు కూడా క్రమం తప్పకుండా వచ్చాయి.<ref name="k231">కోచ్, p. 231.</ref>
[[దస్త్రం:Jean-Baptiste Tavernier.jpg|right|thumb|upright|జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్, తాజ్ మహల్‌ను సందర్శించిన యూరోపు సందర్శకులలో మొదటివాడు.]]
ఒక దీర్ఘ కాల కల్పనగా షాజహాన్ సమాధిని నల్ల రాయితో యమునా నది వద్ద నిర్మించాలని ఆలోచించాడని ఉంది.<ref name="A210">అషేర్, p. 210.</ref> ఈ ఆలోచన 1665లో ఆగ్రాను సందర్శించిన ఒక యూరోపు దేశ జీన్-బాప్టిస్టే టవెర్నియర్ యొక్క చిత్రమైన రచనల నుండి వచ్చింది. దీని ప్రకారం షాజహాన్ తన కొడుకు ఔరంగజేబుచే తాజ్ మహల్ కట్టడం పూర్తి కాక ముందే తొలగించబడ్డాడు. ఈ పురాణ గాథను చంద్రకాంతి ఉద్యానవనం మహ్తాబ్ బాగ్ నదీ ప్రాంతంలో ముక్కలుగా ఉన్న నల్ల రంగు పాలరాయి సాక్షిగా నిలిచింది. ఏదేమైనా 1990లలో జరిగిన త్రవ్వకాల్లో అవి నల్లగా మారిన తెల్ల రాళ్లని కనుగొన్నారు. <ref name="k249">కోచ్, p. 249.</ref> నల్ల సమాధి యొక్క మూలాల కోసం మరింత నమ్మ దగిన సిద్దాంతం 2006లో పురావస్తు పరిశోధకులచే ప్రదర్శించబడింది, వారిచే చంద్ర కాంతి ఉద్యానవనంలో కొలను భాగం తిరిగి నిర్మించబడింది.
 
సమాధితో యోగ్యమైన షాజహాన్ యొక్క ఆలోచనా నిమగ్నత మరియు కొలను స్థానంతో తెల్ల సమాధి యొక్క ఒక నల్ల ప్రతి బింబం స్పష్టంగా కనిపించింది.<ref>వారియర్ ఎంపైర్: ది మొఘల్స్ అఫ్ ఇండియా (2006) A+E టెలివిజన్ నెట్వర్క్.</ref>
 
సాక్ష్యాలు లేక పోయినా తరుచుగా భయంకరమైన విషయాలు, మరణాలు, చిన్నా భిన్నమైపోవడాలు, అంగచ్చేదానాలు మొదలైనవి షాజహాన్ సమాధి నిర్మాణంలో పాలు పంచుకున్న అనేక మంది నిర్మాణ శిల్పులు మరియు పనివాళ్ళ మీద జరిపించినట్టు కల్పనలు ఉన్నాయి. కొన్ని కథలు నిర్మాణపు పనిలో పాలు పంచుకున్న వాళ్ళు అటువంటి మరొక కట్టడ నిర్మాణంలో ఉండకుండా ఒప్పందం మీద సంతకం పెట్టినట్టు చెప్తాయి. ఈ రకమైనవి ఇతర ప్రఖ్యాతమైన భవనాల విషయాలలో కూడా చాలా ఉన్నాయి.<ref name="K239">కోచ్, p. 239.</ref> 1830లో భారత గవర్నర్ జనరల్ లార్డ్ విల్లియం బెంటింక్ తాజ్ మహల్‌ను పడగొట్టి ఆ పాలరాళ్ళను వేలం వేయాలనుకున్నాడని చెప్పే దానికి కూడా సాక్ష్యం లేదు. బెంటింక్ జీవిత కథ రచయిత జాన్ రోసేల్లి ఈ కథ బెంటింక్ ఆగ్రా కోట యొక్క పారవేయబడిన పాలరాళ్ళను నిధుల-సేకరణ కోసం విక్రయించినప్పుడు పైకొచ్చిందని చెప్పాడు. <ref>రోస్సెల్లి, J., ''లార్డ్ విలియం బెంటింక్ ది మేకింగ్ అఫ్ ఎ లిబెరల్ ఇంపిరియలిస్ట్ , 1774-1839'' , లండన్ చత్తొ అండ్ విన్డస్ ఫర్ ససెక్స్ యూనివెర్సిటీ ప్రెస్ 1974, p. 283.</ref>
 
2000లో తాజ్ మహల్ హిందూ రాజుచే కట్టబడింది అని నిర్ధారించాలని పురుషోత్తం నగేష్ ఓక్(పి. ఎన్. ఓక్) చేసిన ఒక విన్నపాన్ని భారత అత్యున్నత న్యాయ స్థానం త్రోసిపుచ్చింది. <ref name="K239"/><ref name="IndiaInfo">[http://law.indiainfo.com/legal-news/tajmahal.html సుప్రీం కోర్ట్ డిస్మిసెస్ ఓక్ పిటిషన్].</ref> తాజ్‌తో పాటు భారత దేశంలో ప్రస్తుతం ఉన్న ఇతర కట్టడాలు ముస్లిం సుల్తానుల ముందు రోజుల ఆక్రమితాలుగా ఓక్ భావించాడు కనుక అవి [[హిందూ]] మూలాలకు చెందినవని చెప్పాడు, సమాధుల మీద [[రవీంద్రనాథ్ ఠాగూర్]] వర్ణన ''"ఒక కన్నీటి చుక్క....చెక్కిలి మీదున్న సమయం"'' ప్రేరణగా ఒక కావ్య కథనం కూడా దీనికి సంబంధించి ఉంది, <ref name="oak">{{cite web| url = http://www.stephen-knapp.com/true_story_of_the_taj_mahal.htm | title = The True Story of the Taj Mahal| accessdate = 2007-02-23| last = Oak| first = Purushottam Nagesh| publisher = Stephen Knapp}}</ref> అది సంవత్సరంలో ఒకసారి వర్షాకాలంలో ఖాళీ సమాధి మీద ఒకే నీటి చుక్క పడుతుంది. మరొక గాథ ప్రకారం ఫినియాల్ యొక్క సిలూయట్‌ను కొట్టితే నీళ్ళు వస్తాయి అని వుంది. ఈ రోజులలో సిలూయట్ చుట్టూ విరిగిన [[గాజు|గాజులను]] అధికారులు కనుగొంటున్నారు.<ref name="k240">కోచ్, p. 240.</ref>
 
== ప్రతిరూపాలు ==
"https://te.wikipedia.org/wiki/తాజ్_మహల్" నుండి వెలికితీశారు