గుత్తి చంద్రశేఖర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
* ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'ఆధ్యాత్మిక సాహిత్యం' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]</ref>
==సాహితీ సేవలు==
ఆయన జోదళరాశి గ్రామం లో 2007 నుండి ప్రతియేటా ఆయన తండ్రిగారి పేరుమీద నెలకొల్పిన "గుత్తి నారాయణరెడ్డి సాహిత్య పీఠం" తరపున తెలుగులో ఉత్తమ సాహిత్యవేత్తకొకటి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రేతర ప్రాంతాలలో తెలుగు ఉనికిని కాపాడుతున్న రచయితలకొకటి రెండు పురస్కారాలు అందజేస్తున్నారు. 07.08.2009 న శ్రీకృష్ణ రాయల పట్టాభిషేక దినోత్సవంగా అంగీకరించి ప్రతి యేటా ఆగస్టు 7 న పట్టాభికోత్సవం, తెలుగు,కన్నడ,సంస్కృత,ఆంగ్లము,మరాఠీ భాషల్లో రాయల గురించి రచనలు చేసినవారికి మొత్తం ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరుతో చిరు పురస్కారం,సన్మానం లను తన ఇంటివద్దే నెలకొల్పుకున్న శ్రీకృష్ణరాయల విగ్రహం నీడన జరుగుట 2011 నుండి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో పెద్దల తోడ్పాటు ఉంది. ఆయన పిల్లలు సంజీవ, వంశీధర మరియు నాగార్జునలు సంపూర్ణ భారాన్ని మోస్తూ ఆయనకు అండగా నిలుస్తుంటారు.
 
==మూలాలు==